బాసరలో కళతప్పిన గురు పౌర్ణమి ఉత్సవాలు
ABN , First Publish Date - 2020-07-05T14:22:29+05:30 IST
బాసరలో కళతప్పిన గురు పౌర్ణమి ఉత్సవాలు
నిర్మల్: బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో గురు పౌర్ణమి మహోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం వేకువజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వేడుకలు కళ తప్పాయి. వేద పండితుల సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేశారు.