మిగతావారూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపు
ABN , First Publish Date - 2020-03-30T15:11:45+05:30 IST
మిగతావారూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపు
నిర్మల్: ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చినవారిపై అధికారులు నిఘా పెట్టారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా, నర్సాపూర్ నుంచి వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. 18మందిని గుర్తించి క్వారంటైన్కు తరలించారు. మిగతావారూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని అధికారులు పిలుపునిచ్చారు.