బీపీ మండల్కు ఘన నివాళ్లు
ABN , First Publish Date - 2021-04-14T04:18:30+05:30 IST
బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా మద్దూర్లో ఆయనకు ఘనంగా నివాళ్లర్పించారు.
మద్దూర్, ఏప్రిల్ 13 : బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా మద్దూర్లో ఆయనకు ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళళ అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సా మాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని నాయ కులు కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల కోసం ఆయన పని చేశారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి యాలని కోరారు. ఈ కారక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ పాండు యాదవ్, తాలూకా అధ్యక్షుడు బస్వరాజ్ యాదవు, రాములు యాదవ్, ఆశప్ప యాదవ్ పాల్గొన్నారు.