Nizamabad: టీచర్ సరస్వతి అంత్యక్రియలు పూర్తి
ABN , First Publish Date - 2022-01-10T17:54:57+05:30 IST
జిల్లాలోని భీంగల్ మండలం బాబాపూర్లో ఆత్మహత్య చేసుకున్న టీచర్ సరస్వతి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
నిజామాబాద్: జిల్లాలోని భీంగల్ మండలం బాబాపూర్లో ఆత్మహత్య చేసుకున్న టీచర్ సరస్వతి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు అంత్యక్రియలకు హాజరయ్యారు. జీవో 317 వల్ల అనేక మంది ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, ఉపాధ్యాయుల మరణాలు ఆగాలంటే జీవోను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.