మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలకు నో ఎంట్రీ

ABN , First Publish Date - 2021-05-08T14:30:13+05:30 IST

కామారెడ్డి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలకు నో ఎంట్రీ

కామారెడ్డి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలను ఇక మీదట అనుమతిని నిరాకరించనున్నారు. కరోనా తీవ్రత తగ్గే వరకూ మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలను మద్నూర్ మండలం సలబాత్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద నిలిపివేయనున్నారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత పెరగడంతో వాహనాలను పోలీసులు అనుమతించనున్నారు. 


Updated Date - 2021-05-08T14:30:13+05:30 IST