కరోనాపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు: హరీష్
ABN , First Publish Date - 2020-03-29T20:26:50+05:30 IST
కరోనాపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని మంత్రి హరీష్రావు తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో క్యాల్షియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయిస్తామని చెప్పారు
సంగారెడ్డి: కరోనాపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని మంత్రి హరీష్రావు తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో క్యాల్షియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయిస్తామని చెప్పారు. రైతులు ఎక్కడైనా పంటలను అమ్ముకోడానికి గ్రీన్కార్డులు ఇస్తామని, బార్డర్లోని గ్రామాల సరిహద్దులు బంద్ చేయాలని హరీష్రావు చెప్పారు.