మంత్రి ప్రకటనపై క్లారిటీ ఇచ్చిన మహారాష్ట్ర సర్కారు

ABN , First Publish Date - 2021-06-04T04:45:37+05:30 IST

మంత్రి ప్రకటనపై క్లారిటీ ఇచ్చిన మహారాష్ట్ర సర్కారు

మంత్రి ప్రకటనపై క్లారిటీ ఇచ్చిన మహారాష్ట్ర సర్కారు

ముంబై: కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొంత మేర కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆంక్షలను సడలించడానికి 5 స్థాయిల్లో అన్‌లాక్ ప్రణాళికను విధించాలని రాష్ట్రం నిర్ణయించినట్లు మహారాష్ట్ర మంత్రి విజయ్ వాడేటివార్ ప్రకటించారు. తదనంతర పరిణామాల తరువాత అటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇది ఒక ప్రతిపాదన మాత్రమే అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ -19 యొక్క రెండవ వేవ్ ఇంకా తగ్గలేదని ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2021-06-04T04:45:37+05:30 IST