చట్టం కాదు, శాస్త్రం ముఖ్యం
ABN , First Publish Date - 2020-12-02T07:42:44+05:30 IST
కోవిడ్ కేసుల పెరుగుదల భారీస్థాయిలో లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 14 వ తేదీ నాటికి ప్రాథమిక, ప్రాథమికోన్నత...
విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తి విషయంలో కేంద్ర ప్రభుత్వ ‘విద్యా హక్కు చట్టం-–2009’ నిర్దేశాలు సవ్యంగా లేవు. మరి ఆ చట్టం ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల సహేతుకీకరణ విద్యా ప్రమాణాల మెరుగుదలకు దోహదం చేస్తుందా? కేంద్ర విద్యా హక్కు చట్టాన్ని అధిగమించి బోధనా శాస్త్రం సూచిస్తున్నట్టు విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తి 20:1గా ఉండితీరాలి. పాఠశాల విద్య ప్రమాణాలు మెరుగుపడేందుకు ఇదే ఉత్తమోత్తమ మార్గం.