విశాఖ: ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2020-05-28T16:11:39+05:30 IST

విశాఖ: నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్.టి.రామారావు 98వ జయంతి వేడుకలను..

విశాఖ: ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

విశాఖ: నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్.టి.రామారావు 98వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ యువనేత, అయ్యన్న యువసేన అధ్యక్షులు చింతకాయల విజయ్ బాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


Updated Date - 2020-05-28T16:11:39+05:30 IST