75ఏళ్ల వృద్ధుడు..

ABN , First Publish Date - 2021-01-21T05:26:49+05:30 IST

మండలంలోని రోళ్లపాడు గ్రామానికి చెందిన చిన్న ఎల్లయ్య(75) అనే వృద్ధుడు ఓ వాహనం ఢీకొని మరణించాడు.

75ఏళ్ల వృద్ధుడు..

మిడుతూరు, జనవరి 20: మండలంలోని రోళ్లపాడు గ్రామానికి చెందిన చిన్న ఎల్లయ్య(75) అనే వృద్ధుడు ఓ వాహనం ఢీకొని మరణించాడు. నందికొట్కూరు, నంద్యాల ప్రధాన రహధారి పక్కన నిలిచి వున్న చిన్న ఎల్లయ్యను బొలేరొ వాహనం ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హాస్పెటల్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఎల్లయ్య మృతి చెందాడు. కేసు విచారిస్తునట్లు ఎస్‌ఐ గొపీనాథ్‌ తెలిపారు. 


Updated Date - 2021-01-21T05:26:49+05:30 IST