వృద్ధుడి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2020-02-22T16:10:33+05:30 IST
సంగారెడ్డి: సదాశివపేట తహశీల్దార్ కార్యాలయం వెనుక వృద్ధుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.
సంగారెడ్డి: సదాశివపేట తహశీల్దార్ కార్యాలయం వెనుక వృద్ధుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఘటనా స్థలంలో చాకు లభించడంతో దీనిని హత్యగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడు సదాశివపేటకు చెందిన శ్రీనివాస్(75)గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు నిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.