మరోసారి లాక్‌డౌన్ ముప్పు పొంచి ఉందా?

ABN , First Publish Date - 2022-01-07T01:28:36+05:30 IST

శంలో ఒమైక్రాన్ తో పాటు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి పరిస్థితులనైనా ..

మరోసారి లాక్‌డౌన్ ముప్పు పొంచి ఉందా?

హైదరాబాద్: దేశంలో ఒమైక్రాన్ తో పాటు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించాయి. రోజూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే  పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే మరోసారి లాక్ డౌన్ తప్పదనే ప్రచారం జరుగుతుంది. 


ఈ నేపథ్యంలో  ‘‘మరోసారి లాక్ డౌన్ ముప్పు పొంచి ఉందా?. కరోనా ఎంత వేగంగా దూసుకొస్తోంది?. అగ్రరాజ్యంలో రోజూ లక్షల్లో కేసులు దేనికి సంకేతం?. ఇండియాలో ఒమైక్రాన్ పరిస్థితి ఎలా ఉంది?. తెలుగు రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయా?. ’’అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-01-07T01:28:36+05:30 IST