విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-10-21T03:33:00+05:30 IST
రామారెడ్డిపాళెం సమీపంలోని ఓ సిలికాయార్డు వద్ద బుధవారం వేకువన విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతిచెందాడు.
ల్లకూరు, అక్టోబరు 20: రామారెడ్డిపాళెం సమీపంలోని ఓ సిలికాయార్డు వద్ద బుధవారం వేకువన విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఏరూరుఅల్లీపురానికి చెందిన వెంకటేష్(21) సిలికాను అన్లోడ్ చేస్తుండగా టిప్పరు సమీపంలో ఉన్న విద్యుత్తీగలకు తగిలింది. దీంతో టిప్పరులో ఉన్న వెంకటేష్ విద్యుత్షాక్ తగిలి మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు