మత్తడివాగులో పడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-10-17T06:35:38+05:30 IST

సుంకిడి గ్రామానికి చెందిన పంచాయతీ వ ర్కర్‌ దాసరి అడెల్లు (38) మత్తడివాగులో పడి మృతిచెందినట్లు ఎస్సై ది వ్యభారతి తెలిపారు. అడెల్లు కొంతకాలంగా మద్యానికి బానిస అయినట్లు పేర్కొన్నారు. తాగిన మైకంలో వాగులో పడి మృతిచెంది ఉండవచ్చని అ న్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మత్తడివాగులో పడి ఒకరి మృతి

తలమడుగు, అక్టోబరు 16: సుంకిడి గ్రామానికి చెందిన పంచాయతీ వ ర్కర్‌ దాసరి అడెల్లు (38) మత్తడివాగులో పడి మృతిచెందినట్లు ఎస్సై ది వ్యభారతి తెలిపారు. అడెల్లు కొంతకాలంగా మద్యానికి బానిస అయినట్లు పేర్కొన్నారు. తాగిన మైకంలో వాగులో పడి మృతిచెంది ఉండవచ్చని అ న్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-17T06:35:38+05:30 IST