రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-09-14T02:17:12+05:30 IST

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

అనంతపురం: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జిల్లాలోని డి హిరేహాల్ మండలం పాత హడిగిలి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలు అయినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-14T02:17:12+05:30 IST