బడి బయటి పిల్లలు పాఠశాలలో చేరిక
ABN , First Publish Date - 2021-01-21T05:32:00+05:30 IST
మండలంలోని అక్కాపూర్ గ్రామ పరిధి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీల పిల్లలు పదిమందిని గుర్తించి గ్రామం లోని ఉన్నత పాఠశాలలో చేర్పించారు.
మాచారెడ్డి, జనవరి 20: మండలంలోని అక్కాపూర్ గ్రామ పరిధి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీల పిల్లలు పదిమందిని గుర్తించి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చేర్పించారు. సీఆర్పీ దేవసంజీవ్ ఆధ్వర్యంలో బుధవారం సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగమణి, నాగరాజ్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.