వికారాబాద్ జిల్లాలో పంచాయతీ ట్రాక్టర్ చోరీ
ABN , First Publish Date - 2021-11-08T22:25:15+05:30 IST
జిల్లాలో పంచాయతీ ట్రాక్టర్ చోరీకి
వికారాబాద్: జిల్లాలో పంచాయతీ ట్రాక్టర్ చోరీకి గురయింది. పెద్దేముల్ మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో పంచాయతీ ట్రాక్టర్ను ఎవరో ఎత్తుకెళ్లారు. ట్రాక్టర్ చోరీపై పెద్దేముల్ పోలీసులకు సర్పంచ్ శివలీల ఫిర్యాదు చేసారు. అయితే పంచాయతీ ట్రాక్టర్ చోరీకి గురికాలేదని పోలీసులు తెలిపారు. ట్రాక్టర్లో ఇసుక లోడును గమనించి పోలీసు స్టేషన్కు తరలించామని పోలీసులు తెలిపారు.