టీడీపీ నాయకుడు మారెప్ప మృతికి పరిటాల సునీత సంతాపం

ABN , First Publish Date - 2021-08-04T06:50:33+05:30 IST

టీడీపీ సీనియర్‌ నాయకుడు బోయమా రెప్ప(50) సోమవారం రాత్రి గుండె పోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత మంగళవారం ముక్తాపురం వెళ్లి మారెప్ప మృతదేహం వద్ద నివా ళి అర్పించారు.

టీడీపీ నాయకుడు మారెప్ప మృతికి పరిటాల సునీత సంతాపం
మారెప్ప మృతదేహం వద్ద నివాళి అర్పిస్తున్నమాజీ మంత్రి పరిటాలసునీత


కనగానపల్లి, ఆగస్టు 3:  టీడీపీ సీనియర్‌ నాయకుడు బోయమా రెప్ప(50)  సోమవారం రాత్రి గుండె పోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత మంగళవారం ముక్తాపురం వెళ్లి మారెప్ప మృతదేహం వద్ద నివా ళి అర్పించారు. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ అండగా నిలుస్తామన్నారు.  పరిటాల సునీత వెం ట టీడీపీ సీనియర్‌ నాయకులు ఎల్‌ నారాయణచౌదరి, నాయకులు నెట్టెంవెంకటేశ, తలారిరాజప్ప, ము కుందనాయుడు, రామక్రిష్ణారెడ్డి, మాజీసర్పంచ దాసరిరామక్రిష్ణ, రమణారెడ్డి, టీసీ సుబ్రమణ్యం ఉన్నారు.


Updated Date - 2021-08-04T06:50:33+05:30 IST