గూడూరులో రేపటి నుంచి పాక్షిక లాక్‌డౌన్

ABN , First Publish Date - 2021-04-20T01:48:22+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో

గూడూరులో రేపటి నుంచి పాక్షిక లాక్‌డౌన్

నెల్లూరు: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో గూడూరులో రేపటి నుంచి పాక్షికంగా లాక్‌డౌన్ అమలు కానుంది. గూడూరు పట్టణంలో నెల రోజుల్లో 500 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతి చెందారు. 

Updated Date - 2021-04-20T01:48:22+05:30 IST