గూడూరులో రేపటి నుంచి పాక్షిక లాక్డౌన్
ABN , First Publish Date - 2021-04-20T01:48:22+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో
నెల్లూరు: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో గూడూరులో రేపటి నుంచి పాక్షికంగా లాక్డౌన్ అమలు కానుంది. గూడూరు పట్టణంలో నెల రోజుల్లో 500 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతి చెందారు.