చివరి మజిలీ పట్నమే!
ABN , First Publish Date - 2021-05-15T08:19:50+05:30 IST
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనాతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
- జిల్లాల నుంచి హైదరాబాద్ ఆస్పత్రులకు రోగులు..
- చికిత్స పొందుతూ మృతిచెందితే ఇక్కడే అంత్యక్రియలు’’
- ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర మృతులూ ఇక్కడి మట్టిలోనే
- ఊర్లో పాడె వెంట నలుగురు నడిచేవారు ఉండరనే?
- అంత్యక్రియలకు రూ.70వేల దాకా వసూలు