21న నరసాపురంలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ

ABN , First Publish Date - 2021-11-17T02:16:46+05:30 IST

21న నరసాపురంలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ

21న నరసాపురంలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ

అమరావతి: ఈ నెల 21న నరసాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో సభను ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం కావడంతో సభ ఏర్పాటు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వీరి జీవనోపాధికి విఘాతం కలిగించే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై పవన్ కల్యాణ్ ఈ సభలో మాట్లాడనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా నెలకొన్న పలు కీలక సమస్యలను కూడా ఆయన ప్రస్తావించనున్నారు. 


Updated Date - 2021-11-17T02:16:46+05:30 IST