అప్పుడు అమ్మఒడి.. ఇప్పుడు అమ్మకానికో బడి: పవన్
ABN , First Publish Date - 2021-11-15T01:03:31+05:30 IST
ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు కురిపించారు. అప్పుడు ‘అమ్మఒడి’, ఇప్పుడు ’అమ్మకానికో...
అమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు కురిపించారు. అప్పుడు ‘అమ్మఒడి’, ఇప్పుడు ’అమ్మకానికో బడి’ అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎయిడెడ్ స్కూళ్ల విలీనంపై ప్రభుత్వం జీవోను జారీ చేయడం సరైందికాదన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల సరెండర్ను సులభతరం చేయడానికి నాలుగు ఆప్షన్స్ ఇచ్చిందంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.