పీబీఎల్‌ వచ్చే ఏడాదికి వాయిదా

ABN , First Publish Date - 2020-11-28T09:11:25+05:30 IST

ఈ సీజన్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)కు కొవిడ్‌ దెబ్బ తగిలింది. వచ్చేనెల చివరివారంలో జరగాల్సిన పీబీఎల్‌ కరోనా పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. షట్లర్ల భద్రత దృష్ట్యా ఈ

పీబీఎల్‌ వచ్చే ఏడాదికి వాయిదా

న్యూఢిల్లీ: ఈ సీజన్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)కు కొవిడ్‌ దెబ్బ తగిలింది. వచ్చేనెల చివరివారంలో జరగాల్సిన పీబీఎల్‌ కరోనా పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. షట్లర్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ప్రకటించింది.

Updated Date - 2020-11-28T09:11:25+05:30 IST