పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-17T06:44:14+05:30 IST

ముక్తేశ్వరం నుంచి యానాం అక్రమంగా తరలిస్తున్న 14టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

ముమ్మిడివరం, అక్టోబరు 16:  ముక్తేశ్వరం నుంచి యానాం అక్రమంగా తరలిస్తున్న 14టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముమ్మిడివరం సీఐ ఎం.జానకీరామ్‌కు సమాచారం అందడంతో ఎస్‌ఐ కె.సురేష్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు ఆ లారీని అదుపులోకి తీసుకుని బియ్యాన్ని సీజ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2021-10-17T06:44:14+05:30 IST