పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-24T05:45:31+05:30 IST

బందరు మండలం సుల్తానగరం గొల్లపాలెంలో బాలాజీ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 473 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని తహసీల్దార్‌ సునీల్‌బాబు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.

పీడీఎస్‌  బియ్యం స్వాధీనం
బియ్యాన్ని సీజ్‌ చేసిన తహసీల్దార్‌ సునీల్‌బాబు

మచిలీపట్నం టౌన్‌ : బందరు మండలం సుల్తానగరం గొల్లపాలెంలో బాలాజీ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 473 క్వింటాళ్ల పీడీఎస్‌  బియ్యాన్ని తహసీల్దార్‌ సునీల్‌బాబు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.  బియ్యంతో పాటు బాపూజీ ఇంటి వద్ద ఉన్న మరో 100 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేసినట్లు తహసీల్దార్‌ తెలిపారు.


Updated Date - 2022-01-24T05:45:31+05:30 IST