ఓటీఎస్‌ పేదలపాలిట వరం

ABN , First Publish Date - 2022-01-20T05:13:32+05:30 IST

పెద్దాపురం, జనవరి 19: జగనన్న సంపూర్ణ గృహహక్కుపథకం (ఓటీఎస్‌) పేదలపాలిట వరం అని ఆర్డీవో పసుపులేటి వెంకటరమణ అన్నారు. మండలంలో కట్టమూరులో సచివాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఓటీఎస్‌ ప్రగతిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నా

ఓటీఎస్‌ పేదలపాలిట వరం
కట్టమూరులో పత్రాన్ని అందజేస్తున్న ఆర్డీవో

పెద్దాపురం ఆర్డీవో వెంకటరమణ

పెద్దాపురం, జనవరి 19: జగనన్న సంపూర్ణ గృహహక్కుపథకం (ఓటీఎస్‌) పేదలపాలిట వరం అని ఆర్డీవో పసుపులేటి వెంకటరమణ అన్నారు. మండలంలో కట్టమూరులో సచివాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఓటీఎస్‌ ప్రగతిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఓటీఎస్‌లో నగదు చెల్లించిన లబ్ధిదారులకు రుణవిముక్తి పత్రాలను అందచేశారు. ఈవోపీఆర్డీ తోట సత్యనారాయణ,సర్పంచ్‌ దిమ్మల పుష్పరత్నం పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T05:13:32+05:30 IST