స్వర్ణ గరుడుడిపై పెంచల నృసింహుడు
ABN , First Publish Date - 2021-06-22T03:50:23+05:30 IST
స్వాతీ నక్షత్రం సందర్భంగా సోమవారం పెంచలకోనలో సోమవారం శ్రీవారిని స్వర్ణగరుడుడిపై కొలువుదీర్చి ఆస్థానసేవ నిర్వహించారు.
రాపూరు, జూన్ 21: స్వాతీ నక్షత్రం సందర్భంగా సోమవారం పెంచలకోనలో సోమవారం శ్రీవారిని స్వర్ణగరుడుడిపై కొలువుదీర్చి ఆస్థానసేవ నిర్వహించారు. మూలవిరాట్కు చందనాలంకారం, దేవేరులతో కల్యాణం, శాంతిహోమం నిర్వహించారు.