హైదరాబాద్: రోడ్ల మీదికి వచ్చిన ప్రజలు
ABN , First Publish Date - 2020-03-29T18:13:29+05:30 IST
లాక్డౌన్ ఉందనే విషయం మరిచిపోయి
హైదరాబాద్: లాక్డౌన్ ఉందనే విషయం మరిచిపోయి రామ్నగర్ చేపల మార్కెట్ రోడ్ వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. రోడ్డుపై యధేచ్చగా తిరుగుతున్నారు. జనాలు సోషల్ డిస్టన్స్ను గాలికి వదిలేశారు. మటన్, చికెన్ షాప్ల వద్దకు గుంపులుగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు.