perarivalanకు వైద్యపరీక్షలు

ABN , First Publish Date - 2021-10-19T14:28:07+05:30 IST

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష విధింపబడిన పేరరివాలన్‌కు రాష్ట్ర ప్రభు త్వం పెరోల్‌ మం జూరు చేసింది. దీంతో ఆయన తిరుపత్తూర్‌ జిల్లా జోలార్‌ పేటలోని తన స్వగృహంలో నివసిస్తున్నాడు

perarivalanకు వైద్యపరీక్షలు

వేలూరు(chennai): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష విధింపబడిన పేరరివాలన్‌కు రాష్ట్ర ప్రభు త్వం పెరోల్‌ మం జూరు చేసింది. దీంతో ఆయన తిరుపత్తూర్‌ జిల్లా జోలార్‌ పేటలోని తన స్వగృహంలో నివసిస్తున్నాడు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో వైద్యుల సలహా మేరకు సోమవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ వేలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ పరీక్షల అనంతరం మళ్లీ ఆయనను జోలార్‌పేటకు తరలించారు.

Updated Date - 2021-10-19T14:28:07+05:30 IST