శుద్ధమైన తాగునీటితో సంపూర్ణ ఆరోగ్యం
ABN , First Publish Date - 2022-01-27T04:59:39+05:30 IST
శుద్ధమైన తాగునీటితో సంపూర్ణ ఆరోగ్యం
ఆమనగల్లు, జనవరి 26: స్వచ్ఛమైన తాగునీ రు సంపూర్ణ ఆరోగ్యాని కి దోహదం చేస్తుందని మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు ఎగిరిశెట్టి గోదాదేవి, టీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు సత్యం అన్నారు. శెట్టిపల్లిలో మినరల్ వాటర్ ప్లాంట్ కోసం బుధవారం శంకుస్థాపన చేశారు. కొన్ని రోజుల్లోనే ప్లాంట్ను వినయోగంలోకి తెస్తామన్నారు. సొంత డ బ్బుతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న సర్పంచ్ దంపతులను గ్రా మస్థులు అభినందించారు. ఉపసర్పంచ్ వెంకటయ్య, యాదయ్య, కొండల్, జంగయ్య, కృష్ణయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.