పండ్ల విక్రయానికి అనుమతులు

ABN , First Publish Date - 2020-04-05T11:02:00+05:30 IST

ప్రజలకు స్వచ్ఛ మైన పండ్లను అందించి రైతులు తగిన ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని జిల్లా

పండ్ల విక్రయానికి అనుమతులు

గద్వాల, ఏప్రిల్‌ 4 (ఆం ధ్రజ్యోతి): ప్రజలకు స్వచ్ఛ మైన పండ్లను అందించి రైతులు తగిన ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని జిల్లా కలెక్టర్‌ శృతి ఓఝూ అన్నారు. శనివారం ఓ రైతు తాను పండించిన పండ్ల ను అమ్ముకోవడానికి కలె క్టర్‌ అనుమతి ఇచ్చి ప్రారం భించారు.   కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. రైతులు తాము పండించిన పండ్లను, కూరగాయలను ఎక్కడికైనా తరలించడానికి, స్వయంగా అమ్మకా లు జరపడానికి ఉద్యానవనశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని జిల్లా అధికారి జయరాజు కోరారు.

Updated Date - 2020-04-05T11:02:00+05:30 IST