భూ తగాదా విషయంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-04T16:26:35+05:30 IST

ఖమ్మం: భూ తగాదా విషయంలో గొడవపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

భూ తగాదా విషయంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఖమ్మం: భూ తగాదా విషయంలో గొడవపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు మారుతి నగర్‌లో భూతగాదాల విషయంలో సదరు వ్యక్తితో గొడవ పడి దాసరి సురేష్ (31)అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated Date - 2020-06-04T16:26:35+05:30 IST