గుంటూరు: గుండిమెడ క్వారంటైన్ సెంటర్లో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-07-22T20:29:22+05:30 IST
గుంటూరు: తాడేపల్లి మండలం గుండిమెడ క్వారంటైన్ సెంటర్లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గుంటూరు: తాడేపల్లి మండలం గుండిమెడ క్వారంటైన్ సెంటర్లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెనాలికి చెందిన ప్రముఖ హాస్పిటల్లో కాంపౌండర్గా విధులు నిర్వహిస్తున్న మునిపల్లి సాంబశివరావుకు ఇటీవల కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవడంతో క్వారంటైన్ సెంటర్లో చేరాడు. దీంతో మనస్తాపానికి గురైన సాంబశివరావు నేడు క్వారంటైన్ సెంటర్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందాడు.