స్పీకర్ పోచారం కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-10-11T18:38:28+05:30 IST
మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కాళ్ళకల్ వద్ద తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మెదక్ : మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కాళ్ళకల్ వద్ద తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాళ్ళకల్ గ్రామంలో నివాసం ఉంటున్న వ్యక్తి నర్సింహారెడ్డి(50) రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.