కూరగాయల కోసం వచ్చి గుండెపోటుతో మృతి

ABN , First Publish Date - 2020-03-25T17:52:38+05:30 IST

కరీంనగర్: కశ్మీర్‌గడ్డ రైతు బజార్‌లో విషాదం చోటు చేసుకుంది. కూరగాయల కోసం వచ్చి వెంకటేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.

కూరగాయల కోసం వచ్చి గుండెపోటుతో మృతి

కరీంనగర్: కశ్మీర్‌గడ్డ రైతు బజార్‌లో విషాదం చోటు చేసుకుంది. కూరగాయల కోసం వచ్చి వెంకటేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. వెంటనే పోలీసులు వెంకటేష్ మృతదేహాన్ని ని కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కాగా.. కరోనా భయం కారణంగా వెంకటేష్ మృతదేహం వద్దకు స్థానికులు వెళ్లకపోవడం గమనార్హం.

Updated Date - 2020-03-25T17:52:38+05:30 IST