అనంతపురం: వ్యక్తి గొంతుకు తాడు బిగించి దారుణ హత్య

ABN , First Publish Date - 2020-07-17T16:08:18+05:30 IST

అనంతపురం: అనంతపురం రూరల్ మండల పరిధిలోని కందుకూరు గ్రామానికి చెందిన మాల శేఖర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

అనంతపురం: వ్యక్తి గొంతుకు తాడు బిగించి దారుణ హత్య

అనంతపురం: అనంతపురం రూరల్ మండల పరిధిలోని కందుకూరు గ్రామానికి చెందిన మాల శేఖర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. వడ్డుపల్లి గ్రామ సమీపంలో గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మకూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నరు. కాగా.. శేఖర్ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసినట్టు తెలుస్తోంది.

Updated Date - 2020-07-17T16:08:18+05:30 IST