మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

ABN , First Publish Date - 2021-06-23T09:49:36+05:30 IST

పెట్రోల్‌ ధర మంగళవారం లీటరుకు 28 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెరిగింది. తాజా పెంపుతో ఒడిసాలో సెంచరీ కొట్టింది.

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ, జూన్‌ 22: పెట్రోల్‌ ధర మంగళవారం  లీటరుకు 28 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెరిగింది. తాజా పెంపుతో  ఒడిసాలో సెంచరీ కొట్టింది. ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.97.50, డీజిల్‌ రూ.88.23కు చేరుకుంది. 9 రాష్ట్రాల్లో సెంచరీ దాటిపోయింది. ముంబై, హైదరాబాద్‌, బెంగళూరులలో పెట్రోలు రూ.100 దాటింది. 

Updated Date - 2021-06-23T09:49:36+05:30 IST