వచ్చే వారం నుంచి సుప్రీంలో ప్రత్యక్ష విచారణలు

ABN , First Publish Date - 2020-08-14T06:54:12+05:30 IST

సుప్రీంకోర్టులో మళ్లీ ప్రత్యక్ష విచారణలు ప్రారంభం కానున్నాయి. సుప్రీంకోర్టులోని 15 ధర్మాసనాల్లో కనీసం రెండు మూడు బెంచిలలో న్యాయవాదులను అనుమతిస్తూ వచ్చే వారం నుంచే విచారణలు చేపట్టాలని...

వచ్చే వారం నుంచి సుప్రీంలో ప్రత్యక్ష విచారణలు

న్యూఢిల్లీ, ఆగస్టు 13: సుప్రీంకోర్టులో మళ్లీ ప్రత్యక్ష విచారణలు ప్రారంభం కానున్నాయి. సుప్రీంకోర్టులోని 15 ధర్మాసనాల్లో కనీసం రెండు మూడు బెంచిలలో న్యాయవాదులను అనుమతిస్తూ వచ్చే వారం నుంచే విచారణలు చేపట్టాలని దీనికి సంబంధించిన కమిటీ సిఫారసు చేసింది.

Updated Date - 2020-08-14T06:54:12+05:30 IST