వైసీపీ నేత పిడుగు సుబ్బారావు మృతి
ABN , First Publish Date - 2021-08-02T05:09:14+05:30 IST
మాజీ మంత్రి గాదె వెంకటరె డ్డి అనుంగు శిష్యుడు, వైసీపీ నాయకుడు పిడుగు సుబ్బారావు (74) (పిడుగు పంతు లు) గుండెపోటుతో మృతి చె ందారు.
పంగులూరు, ఆగస్టు 1 : మాజీ మంత్రి గాదె వెంకటరె డ్డి అనుంగు శిష్యుడు, వైసీపీ నాయకుడు పిడుగు సుబ్బారావు (74) (పిడుగు పంతు లు) గుండెపోటుతో మృతి చె ందారు. హైదరాబాద్లో కు మారుని నివాసంలో శనివా రం ఉదయం గండెపోటుకు గురై మృతి చెందిన సుబ్బారావు పార్థివదేహాన్ని స్వగ్రా మం జనకవరం తీసుకువచ్చారు. ఆదివారం వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాచిన కృష్ణచైతన్య, మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గరటయ్యలు సుబ్బారావు మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.