ప్రజాస్వామ్య పోరాటంలో బెంగాల్ ఎన్నికలు కీలకం : పీకే ట్వీట్

ABN , First Publish Date - 2021-02-27T21:21:54+05:30 IST

బెంగాల్ ఎన్నికలపై తృణమూల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో బెంగాల్ ఎన్నికలు కీలకమని ట్వీట్ చేశారు.

ప్రజాస్వామ్య పోరాటంలో బెంగాల్ ఎన్నికలు కీలకం : పీకే ట్వీట్

కోల్‌కతా : బెంగాల్ ఎన్నికలపై తృణమూల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో బెంగాల్ ఎన్నికలు కీలకమని ట్వీట్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటంలో బెంగాల్ ఎన్నికలు కీలకం. ఎటువైపు మొగ్గు చూపాలో ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు.  మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. నేను చెప్పిన జోస్యం ఫలిస్తుందా? లేదా? మే 2న మీరే చూస్తారు... ’’ అంటూ పీకే ట్వీట్ చేశారు.  


Updated Date - 2021-02-27T21:21:54+05:30 IST