మొక్కలు నాటడం అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-09-19T04:22:27+05:30 IST

మొక్కలు నాటి, వాటి ని సంరక్షించడం ప్ర తి ఒక్కరి బాధ్యతని ఆదాయపుపన్ను అధి కారి దేశ్‌పాల్‌ అన్నా రు.

మొక్కలు నాటడం అందరి బాధ్యత
మొక్కలు నాటుతున్న ఆదాయ పన్నుశాఖ అధికారి దేశ్‌పాల్‌

గూడూరు, సెప్టెంబరు 18: మొక్కలు నాటి, వాటి ని సంరక్షించడం ప్ర తి ఒక్కరి బాధ్యతని ఆదాయపుపన్ను అధి కారి దేశ్‌పాల్‌ అన్నా రు. శనివారం పట్ట ణంలోని జీఎస్‌ఆర్‌ మున్సిపల్‌, జడ్పీ ఉన్నత పాఠశాల, సాయిబాబా మందిరంలో ఆదాయ పన్నుశాఖ ఆఽధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సంద ర్భంగా మొక్కలు నాటుతున్నామన్నారు.  మోహన్‌కృష్ణ, ఆడిటర్‌ శ్రీకంఠి రామ్మోహన్‌రావు, డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి, సోమిశెట్టి చెంచురామయ్య, మంజులమ్మ, ఆనిమెళ్ల శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T04:22:27+05:30 IST