కోసి రైల్ మెగా వంతెనను ప్రారంభించిన మోదీ
ABN , First Publish Date - 2020-09-18T23:55:22+05:30 IST
కోసి రైల్ మెగా వంతెనను ప్రారంభించిన మోదీ
న్యూఢిల్లీ: 1.9 కిలోమీటర్ల పొడవైన కోసి రైల్ మెగా వంతెనను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత-నేపాల్ సరిహద్దు వెంబడి బీహార్లోని కోసి రైల్ మెగా వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. 1.9 కిలోమీటర్ల పొడవైన వంతెనను రూ. కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రారంభించిన అనంతరం మోడీ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు బీహార్ రైల్వే నెట్వర్క్ను మెరుగుపరుస్తాయని, పశ్చిమ బెంగాల్, పశ్చిమ భారతదేశంలో కనెక్టివిటీని కూడా బలోపేతం చేస్తాయని మోదీ అన్నారు.