ఎన్డీయే-2 ఏడాది పాలనపై అమిత్ షా ట్వీట్
ABN , First Publish Date - 2020-05-30T17:15:35+05:30 IST
ఎన్డీయే-2 పాలనలో ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
న్యూఢిల్లీ: ఎన్డీయే-2 పాలనలో ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా స్పందించారు. 60 ఏళ్లలో చేయలేనిది ఆరేళ్లలో మోదీ సర్కార్ చేసిందని ఆయన అన్నారు. ఆత్మవిశ్వాసంతో స్వయం శక్తితో నిలబడే దేశంగా భారత్ను మోదీ తీర్చిదిద్దారని అమిత్ ట్వీట్ చేశారు.