పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద

ABN , First Publish Date - 2020-08-13T13:34:14+05:30 IST

భారీ వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది.

పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద

ఏలూరు: భారీ వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డాం వద్ద గోదావరి వరద నీరు 24.750 మీటర్లకు చేరింది. అలాగే పోలవరం వద్ద నీటిమట్టం 10.610 మీటర్లకు చేరింది. అటు కొత్తూరు కాజ్వేపై 5 అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది. దీంతో 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

Updated Date - 2020-08-13T13:34:14+05:30 IST