కుప్పంలో టీడీపీ నేతలపై కొనసాగుతున్న పోలీసుల వేధింపులు

ABN , First Publish Date - 2021-11-11T23:24:23+05:30 IST

జిల్లాలోని కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలపై

కుప్పంలో టీడీపీ నేతలపై కొనసాగుతున్న పోలీసుల వేధింపులు

చిత్తూరు: జిల్లాలోని కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలపై పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయి.  తనిఖీల పేరుతో టీడీపీ శ్రేణులపై పోలీసులు ఆంక్షలు పెట్టి అడ్డుకుంటున్నారు. ప్రచారానికి సైతం అనుమతులు తీసుకోవాలంటూ ఆంక్షలు పెట్టి టీడీపీ అభ్యర్థులను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. వైసీపీ ప్రచారానికి మాత్రం ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా పోలీసులే సహాయ సహకారాలు అందిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 


Updated Date - 2021-11-11T23:24:23+05:30 IST