కోడి పందాలపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2021-06-15T03:12:37+05:30 IST

గ్రామ శివారులో పలువురు వ్యక్తులు కోడి పందాలను నిర్వహిస్తున్నారు. దీంతో

కోడి పందాలపై పోలీసుల దాడులు

తిరువూరు: గ్రామ శివారులో పలువురు వ్యక్తులు కోడి పందాలను నిర్వహిస్తున్నారు. దీంతో తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో కోడి పందాలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో లక్షా 5,900 నగదును స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాలు నిర్వహిస్తున్న 13 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 10 బైకులు, నాలుగు పందెంకోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-06-15T03:12:37+05:30 IST