ప.గో.: వాహనదారులపై పోలీసుల జులూం

ABN , First Publish Date - 2020-03-24T20:26:42+05:30 IST

తాడేపల్లిగూడెం పట్టణ రూరల్ ప్రాంతాల్లో వాహనదారులపై పోలీసులు

ప.గో.: వాహనదారులపై పోలీసుల జులూం

ప.గో.: తాడేపల్లిగూడెం పట్టణ రూరల్ ప్రాంతాల్లో వాహనదారులపై పోలీసులు కొరడా జులిపించారు. సీఐ రఘు తాడేపల్లిగూడెం పట్టణంలో 70 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అలాగే ఆయిల్ ట్యాంకర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులను గుర్తించిన పోలీసులు ఆయిల్ ట్యాంకర్‌ను సీజ్ చేశారు. అంటువ్యాధుల నివారణ చట్టం 1897 యాక్ట్ ప్రకారం అనుమతికి మించి వాహనాలపై ప్రయాణిస్తే ఆ వాహనాలను సీజ్ చేస్తామని సీఐ రఘు హెచ్చరించారు.

Updated Date - 2020-03-24T20:26:42+05:30 IST