నిమ్మలో పొలుసు పురుగు నివారణపై అవగాహన

ABN , First Publish Date - 2021-07-24T03:23:57+05:30 IST

మండలంలోని కోటంబేడు గ్రామంలో శుక్రవారం రైతుభరోసా చైతన్య యాత్ర సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు నాగార్జున సాగర్‌ విత్తనశుద్ధి, పంట నమోదు ఆవశ్యకతను వివరించారు.

నిమ్మలో పొలుసు పురుగు నివారణపై అవగాహన
నిమ్మ తోటను పరిశీలిస్తున్న అదికారులు

బాలాయపల్లి, జూలై 23 : మండలంలోని కోటంబేడు గ్రామంలో శుక్రవారం రైతుభరోసా చైతన్య యాత్ర సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు నాగార్జున సాగర్‌  విత్తనశుద్ధి, పంట నమోదు ఆవశ్యకతను వివరించారు. నిమ్మలో పొలుసు పురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఉద్యానశాఖ అధికారి ఆనంద్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి, ఓబయ్య, విజయశ్రీ, శిరీష, మల్లిఖార్జున్‌, వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-24T03:23:57+05:30 IST