రాష్ట్రంలో ప్రజారంజక పాలన

ABN , First Publish Date - 2020-05-18T11:04:00+05:30 IST

రాష్ట్రం లోని టీఆర్‌ఎస్‌ ప్రజారంజక పాలన సాగిస్తుందని జడ్పీ కో-ఆప్షన్‌ మెంబర్‌ ముజు బర్‌ రెహమాన్‌, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

రాష్ట్రంలో ప్రజారంజక పాలన

తలకొండపల్లి: రాష్ట్రం లోని టీఆర్‌ఎస్‌ ప్రజారంజక పాలన సాగిస్తుందని జడ్పీ కో-ఆప్షన్‌ మెంబర్‌ ముజు బర్‌ రెహమాన్‌, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. అన్ని వర్గాల సంక్షే మమే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు రూపొ ందించి అమలు చేస్తుంద న్నారు. తలకొండపల్లి మండ లం వెల్జాలలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ ఎంపీ ల్యాండ్స్‌ నిధుల నుంచి రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం ముజుబుర్‌ రెహమాన్‌, శ్రీనివాస్‌ యాదవ్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సంగీత, ఎంపీటీసీ అంబాజీ, ఉపసర్పంచ్‌ అజీజ్‌, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసమూర్తి, వార్డు సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-18T11:04:00+05:30 IST