విగ్రహ ధ్వంసంపై పోస్టు.. ఒకరి అరెస్టు
ABN , First Publish Date - 2020-09-25T08:14:35+05:30 IST
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసమైంది. ఈ
శ్రీకాకుళం,సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి):శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసమైంది.
ఈ విగ్రహాన్ని ఇతర మతస్థులే ధ్వంసం చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ధర్మవరపు ఆచారి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ వివరాలను ఈ ఘటన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అమిత్బర్దర్ వెల్లడించారు.